యెమెన్లో ఓ వృద్ధాశ్రమంపై భీకర దాడి..
- March 04, 2016
యెమెన్లో ఓ వృద్ధాశ్రమంపై జరిగిన భీకర దాడిలో ఒక భారతీయ నర్సు మృతిచెందినట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. నలుగురు ఉగ్రవాదులు శుక్రవారం ఆయుధాలతో చొరబడి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 16మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో నలుగురు నర్సులు ఉండగా.. వారిలో ఒకరు భారతదేశానికి చెందిన వారుగా గుర్తించినట్లు అధికారులు చెప్పారు. మృతుల్లో నలుగురు భారతీయ నర్సులు ఉన్నారని విదేశాంగ శాఖమంత్రి సుష్మాస్వరాజ్ తొలుత ప్రకటించారు. అయితే మృతుల్లో ఒకరు మాత్రమే భారతీయురాలని వికాస్ స్వరూప్ తెలిపారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్







