యెమెన్లో ఓ వృద్ధాశ్రమంపై భీకర దాడి..
- March 04, 2016
యెమెన్లో ఓ వృద్ధాశ్రమంపై జరిగిన భీకర దాడిలో ఒక భారతీయ నర్సు మృతిచెందినట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. నలుగురు ఉగ్రవాదులు శుక్రవారం ఆయుధాలతో చొరబడి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 16మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో నలుగురు నర్సులు ఉండగా.. వారిలో ఒకరు భారతదేశానికి చెందిన వారుగా గుర్తించినట్లు అధికారులు చెప్పారు. మృతుల్లో నలుగురు భారతీయ నర్సులు ఉన్నారని విదేశాంగ శాఖమంత్రి సుష్మాస్వరాజ్ తొలుత ప్రకటించారు. అయితే మృతుల్లో ఒకరు మాత్రమే భారతీయురాలని వికాస్ స్వరూప్ తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









