నేడు ఉప రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన
- March 04, 2016
ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ శనివారం హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఉప రాష్ట్రపతి మొదట రాజ్భవన్ నుంచి పాత నగరంలోని తాజ్ ఫలక్నుమా ప్యాలెస్కు విచ్చేస్తారు. అనంతరం శని, ఆదివారాల్లో నగరంలోని చార్మినార్, కుతుబ్ షాహీ సమాధులు తదితర పర్యాటక కేంద్రాలను సందర్శిస్తారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీస్ శాఖ రాజ్భవన్ నుంచి 30కి పైగా వాహనాల శ్రేణితో తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ వరకు అక్కడి నుంచి కుతుబ్షాహీ సమాధుల వరకు కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా కాన్వాయ్ సాగే రహదారుల వెంట ఆయా పోలీసుస్టేషన్ల పోలీసులు బందోబస్తు నిర్వహించి ట్రాఫిక్ను నిలిపివేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!







