నేడు ఉప రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన
- March 04, 2016
ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ శనివారం హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఉప రాష్ట్రపతి మొదట రాజ్భవన్ నుంచి పాత నగరంలోని తాజ్ ఫలక్నుమా ప్యాలెస్కు విచ్చేస్తారు. అనంతరం శని, ఆదివారాల్లో నగరంలోని చార్మినార్, కుతుబ్ షాహీ సమాధులు తదితర పర్యాటక కేంద్రాలను సందర్శిస్తారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీస్ శాఖ రాజ్భవన్ నుంచి 30కి పైగా వాహనాల శ్రేణితో తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ వరకు అక్కడి నుంచి కుతుబ్షాహీ సమాధుల వరకు కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా కాన్వాయ్ సాగే రహదారుల వెంట ఆయా పోలీసుస్టేషన్ల పోలీసులు బందోబస్తు నిర్వహించి ట్రాఫిక్ను నిలిపివేశారు.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







