నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి దుబాయ్‌కి పంపిస్తున్న ముఠా అరెస్టు..

- March 05, 2016 , by Maagulf
నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి దుబాయ్‌కి పంపిస్తున్న ముఠా అరెస్టు..

నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి పలువురిని దుబాయ్‌కి పంపిస్తోన్న ముఠా వ్యవహారం నగరంలో బయటపడింది. ఈ ముఠాకు సంబంధించిన ముగ్గురు నిందితులను మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను ఇవాళ మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. అక్రమ పద్ధతిలో పలువురు మహిళలను దుబాయ్‌కి పంపిస్తున్నారనే ఆరోపణలపై వీరిని అరెస్టు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com