నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి దుబాయ్కి పంపిస్తున్న ముఠా అరెస్టు..
- March 05, 2016
నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి పలువురిని దుబాయ్కి పంపిస్తోన్న ముఠా వ్యవహారం నగరంలో బయటపడింది. ఈ ముఠాకు సంబంధించిన ముగ్గురు నిందితులను మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను ఇవాళ మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. అక్రమ పద్ధతిలో పలువురు మహిళలను దుబాయ్కి పంపిస్తున్నారనే ఆరోపణలపై వీరిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









