నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి దుబాయ్కి పంపిస్తున్న ముఠా అరెస్టు..
- March 05, 2016
నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి పలువురిని దుబాయ్కి పంపిస్తోన్న ముఠా వ్యవహారం నగరంలో బయటపడింది. ఈ ముఠాకు సంబంధించిన ముగ్గురు నిందితులను మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను ఇవాళ మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. అక్రమ పద్ధతిలో పలువురు మహిళలను దుబాయ్కి పంపిస్తున్నారనే ఆరోపణలపై వీరిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







