నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి దుబాయ్కి పంపిస్తున్న ముఠా అరెస్టు..
- March 05, 2016
నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి పలువురిని దుబాయ్కి పంపిస్తోన్న ముఠా వ్యవహారం నగరంలో బయటపడింది. ఈ ముఠాకు సంబంధించిన ముగ్గురు నిందితులను మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను ఇవాళ మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. అక్రమ పద్ధతిలో పలువురు మహిళలను దుబాయ్కి పంపిస్తున్నారనే ఆరోపణలపై వీరిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







