లండన్ పర్యటనకు ఏపీ సీఎం
- March 05, 2016
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లండన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 10 నుంచి 13వరకు చంద్రబాబు లండన్లో పర్యటిస్తారని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. లండన్లో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో ఆయన పాల్గొంటారు. చంద్రబాబు వెంట మంత్రులు నారాయణ, యనమల సహా 12మంది అధికారుల బృందం వెళ్లనుంది.
తాజా వార్తలు
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!
- C-SIPA ఫ్రేమ్వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!
- కువైట్ సోషల్ సెక్యూరిటీ కార్యాలయం పై దాడి: భవనం పాక్షికంగా ధ్వంసం
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి









