కుమారుడి నిర్వాకం పై స్పందించిన రావెల
- March 05, 2016
తన కుమారుడిపై కేసు నమోదైన విషయంపై మంత్రి రావెల స్పందించారు. తన కుమారుడు సుశీల్పై కేసు నమోదైందని, తెలంగాణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని రావెల చెప్పారు. నేరం జరిగిందా లేదా అనేది పోలీసుల దర్యాప్తులో తేలుతుందని, ఇందులో ఎవరూ జోక్యం చేసుకోరని మంత్రి రావెల స్పష్టం చేశారు. చట్టంపై, రాజ్యాంగంపై తనకు గౌరవం ఉందని, ఇలాంటి పనులు ఎవరు చేసినా తప్పేనని రావెల అన్నారు. వివాహితతో అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్బాబు కుమారుడు రావెల సుశీల్పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని







