కర్ణాటకలో లాక్ డౌన్ పొడిగింపు..!
- May 21, 2021
బెంగుళూరు: కర్ణాటకలో కరోనా ఉదృతి కొనసాగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.జూన్ 7 వరకు లాక్ డౌన్ పొడిగిచింది. కర్ణాటకలో మే 10 నుంచి లాక్ డౌన్ అమలవుతుంది. ముందుగా మే 24 వరకూ లాక్ డౌన్ నిర్ణయించాలని నిర్ణయించారు. కరోనా వ్యాప్తి అదుపులోకి రాకపోవడంతో తాజాగా దాన్ని మరో రెండువారాలు పెంచారు. కర్ణాటకలో కొత్తగా 32,218 కరోనా కేసులు నమోదు కాగా 353మరణాలు సంభవించాయి. ఇక లాక్ డౌన్ మార్గదర్శకాలలో ఎటువంటి మార్పులు లేవని, అయితే ప్రజలు లాక్ డౌన్ నిబంధనలను పాటించడం లేదని, ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి పోలీసు అధికారులను అనుమతించామని ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప తెలిపారు. నిత్యావసర వస్తువులకి అక్కడ ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల సమయం వరకు అనుమతి ఇచ్చారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







