జనం గుమికూడటంపై మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ప్రకటన
- May 24, 2021
మస్కట్: పెద్ద సంఖ్యలో ఒమన్ పౌరులు, నార్త్ అల్ బతినా గవర్నరేటులో గల జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్ వద్ద గుమికూడటంపై మినిస్ట్రీ ఆఫ్ లేబర్ స్పందించింది. ఈ మేరకు ఆన్లైన్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. మే 23న ఉదయం పెద్ద సంఖ్యలో ఒమన్ పౌరులు నార్త్ అల్ బతినా గవర్నరేటులోగల డైరెక్టరేట్ ఆఫ్ లేబర్ వద్ద గుమికూడారనీ, తమకు ఉద్యోగావకాశాలు కల్పించాలనీ, తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారనీ, వారి డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని, సైంటిఫిక్ అలాగే ప్రాక్టికల్ డేటా పరిశీలించి, వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని మినిస్ట్రీ పేర్కొంది. వివిధ రంగాల్లో వున్న అవకాశాలకు అనుగుణంగా పౌరులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని కల్పిస్తామని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







