జనం గుమికూడటంపై మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ప్రకటన
- May 24, 2021
మస్కట్: పెద్ద సంఖ్యలో ఒమన్ పౌరులు, నార్త్ అల్ బతినా గవర్నరేటులో గల జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్ వద్ద గుమికూడటంపై మినిస్ట్రీ ఆఫ్ లేబర్ స్పందించింది. ఈ మేరకు ఆన్లైన్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. మే 23న ఉదయం పెద్ద సంఖ్యలో ఒమన్ పౌరులు నార్త్ అల్ బతినా గవర్నరేటులోగల డైరెక్టరేట్ ఆఫ్ లేబర్ వద్ద గుమికూడారనీ, తమకు ఉద్యోగావకాశాలు కల్పించాలనీ, తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారనీ, వారి డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని, సైంటిఫిక్ అలాగే ప్రాక్టికల్ డేటా పరిశీలించి, వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని మినిస్ట్రీ పేర్కొంది. వివిధ రంగాల్లో వున్న అవకాశాలకు అనుగుణంగా పౌరులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని కల్పిస్తామని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







