రెడ్ లిస్ట్ దేశాల నుంచి వచ్చేవారిపై నిషేధం విధించిన బహ్రెయిన్
- May 24, 2021
బహ్రెయిన్: వ్యాక్సిన్ పొందిన, వ్యాక్సిన్ పొందని వ్యక్తులు విదేశాల నుంచి వస్తే, వారికి తప్పనిసరిగా 10 రోజుల హోం లేదా ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ తప్పదని బహ్రెయిన్ స్పష్టం చేసింది. అలాగే, రెడ్ లిస్టులో వున్నదేశాల నుంచి వచ్చేవారిపై నిషేధం వుందని బహ్రెయిన్ అథారిటీస్ పేర్కొన్నాయి. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ మరియు నేసాల్ దేశాల్ని రెడ్ లిస్టులో చేర్చింది. మే 24 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అయితే బహ్రెయినీ పౌరులు, రెసిడెన్సీ వీసా కలిగినవారికి ఈ నిబంధన నుంచి మినహాయింపునిస్తున్నారు. వీళ్ళంతా ప్రయాణానికి ముందు తమ వెంట పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకురావాల్సి వుంటుంది. అలాగే వీరికి 10 రోజుల క్వారంటైన్ తప్పదు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









