రెడ్ లిస్ట్ దేశాల నుంచి వచ్చేవారిపై నిషేధం విధించిన బహ్రెయిన్
- May 24, 2021
బహ్రెయిన్: వ్యాక్సిన్ పొందిన, వ్యాక్సిన్ పొందని వ్యక్తులు విదేశాల నుంచి వస్తే, వారికి తప్పనిసరిగా 10 రోజుల హోం లేదా ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ తప్పదని బహ్రెయిన్ స్పష్టం చేసింది. అలాగే, రెడ్ లిస్టులో వున్నదేశాల నుంచి వచ్చేవారిపై నిషేధం వుందని బహ్రెయిన్ అథారిటీస్ పేర్కొన్నాయి. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ మరియు నేసాల్ దేశాల్ని రెడ్ లిస్టులో చేర్చింది. మే 24 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అయితే బహ్రెయినీ పౌరులు, రెసిడెన్సీ వీసా కలిగినవారికి ఈ నిబంధన నుంచి మినహాయింపునిస్తున్నారు. వీళ్ళంతా ప్రయాణానికి ముందు తమ వెంట పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకురావాల్సి వుంటుంది. అలాగే వీరికి 10 రోజుల క్వారంటైన్ తప్పదు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







