రెడ్ లిస్ట్ దేశాల నుంచి వచ్చేవారిపై నిషేధం విధించిన బహ్రెయిన్
- May 24, 2021
బహ్రెయిన్: వ్యాక్సిన్ పొందిన, వ్యాక్సిన్ పొందని వ్యక్తులు విదేశాల నుంచి వస్తే, వారికి తప్పనిసరిగా 10 రోజుల హోం లేదా ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ తప్పదని బహ్రెయిన్ స్పష్టం చేసింది. అలాగే, రెడ్ లిస్టులో వున్నదేశాల నుంచి వచ్చేవారిపై నిషేధం వుందని బహ్రెయిన్ అథారిటీస్ పేర్కొన్నాయి. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ మరియు నేసాల్ దేశాల్ని రెడ్ లిస్టులో చేర్చింది. మే 24 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అయితే బహ్రెయినీ పౌరులు, రెసిడెన్సీ వీసా కలిగినవారికి ఈ నిబంధన నుంచి మినహాయింపునిస్తున్నారు. వీళ్ళంతా ప్రయాణానికి ముందు తమ వెంట పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకురావాల్సి వుంటుంది. అలాగే వీరికి 10 రోజుల క్వారంటైన్ తప్పదు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







