పౌరులు, వలసదారుల్లో తగ్గుతున్న కరోనా వైరస్: ఖాలెద్ అల్ జరాల్లాహ్ వెల్లడి
- May 24, 2021
కువైట్: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకోవడంతో, క్రమంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోందని అడ్వయిజరీ కమిటీ హెడ్ డాక్టర్ ఖాలెద్ అల్ జరాల్లామ్ వెల్లడించారు. ప్రధానంగా ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య, ఐసీయూ అవసరం ఏర్పడేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆయన వివరించారు. ట్విట్టర్ వేదికగా అల్ జరాల్లామ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సినేషన్ వల్ల కరోనాను ఎదుర్కొనే శక్తి పెరుగుతుందనీ, ఒకవేళ కరోనా సోకినా దాని తీవ్రత చాలా తక్కువగా వుంటుందని చెప్పారు అల్ జరాల్లాహ్. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు కొంతకాలం పాటు పాటించాల్సిందేనని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









