పౌరులు, వలసదారుల్లో తగ్గుతున్న కరోనా వైరస్: ఖాలెద్ అల్ జరాల్లాహ్ వెల్లడి
- May 24, 2021
కువైట్: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకోవడంతో, క్రమంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోందని అడ్వయిజరీ కమిటీ హెడ్ డాక్టర్ ఖాలెద్ అల్ జరాల్లామ్ వెల్లడించారు. ప్రధానంగా ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య, ఐసీయూ అవసరం ఏర్పడేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆయన వివరించారు. ట్విట్టర్ వేదికగా అల్ జరాల్లామ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సినేషన్ వల్ల కరోనాను ఎదుర్కొనే శక్తి పెరుగుతుందనీ, ఒకవేళ కరోనా సోకినా దాని తీవ్రత చాలా తక్కువగా వుంటుందని చెప్పారు అల్ జరాల్లాహ్. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు కొంతకాలం పాటు పాటించాల్సిందేనని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







