విద్యార్ధులకు వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టిన స్కూల్స్
- May 25, 2021
యూఏఈ: పన్నెండేళ్లు, అంతకుమించి వయసున్న వారికి ఫైజర్ బయోన్టెక్ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో..యూఏఈలోని అన్ని స్కూల్స్ యాజమాన్యాలు తమ విద్యార్ధులకు వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతున్నాయి. దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ భారీ డ్రైవ్ తో విద్యార్ధులకు వ్యాక్సినేషన్ పూర్తి చేయటం ద్వారా స్కూల్స్ నిర్వహణలో కొన్ని వెసులుబాట్లు పొందే అవకాశాలు లేకపోలేదు. వ్యాక్సినేషన్ పూర్తి అయితే నేరుగా తరగతులు నిర్వహించేందుకు వీలుంటుంది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని సూళ్ల యజమాన్యాలు తమ విద్యార్ధులకు వ్యాక్సిన్ అందించేందుకు తగిన ఏర్పాట్లతో సిద్ధమయ్యాయి. కొన్ని స్కూళ్ల నిర్వాహకులు..వ్యాక్సినేషన్ కోసం హోటల్స్ ను బుక్ చేసుకోగా..మరికొన్ని స్కూళ్ల నిర్వాహకులు ఆరోగ్య కేంద్రాలను సంప్రదించి అనువైన సమయాలను ఎంపిక చేసుకొని ఆయా సమయాల్లో తమ విద్యార్ధులకు వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
తాజా వార్తలు
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!







