ముంబై నుంచి దుబాయ్: ఎమిరేట్స్ విమానంలో ఒకే ఒక్క ప్రయాణీకుడు
- May 26, 2021
యూఏఈ: ముంబై నుంచి దుబాయ్.. విమానాన్ని ఎమిరేట్స్ సంస్థ ఇటీవల నడపగా, ఆ విమానంలో ఒకే ఒక్క ప్రయాణీకుడు వుండడం గమనార్హం. భారతదేశం నుంచి ప్రయాణీకుల్ని యూఏఈ తాత్కాలికంగా నిషేధించిన దరిమిలా ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్ని ఎంపిక చేసిన గ్రూపులకు మాత్రమే వెసులుబాటు కల్పించారు. అలా వెసులుబాటు పొందినవాటిల్లో డిప్లమాటిక్ మిషన్స్, గోల్డెన్ వీసా కలిగినవారు, యూఏఈ జాతీయులు, యూఏఈ అథారిటీస్ అదనంగా వెసులుబాటు కల్పించిన వ్యక్తులు మాత్రమే ప్రస్తుతం ఇండియా నుంచి యూఏఈ వెళ్ళడానికి వీలుంది. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోన్న స్టార్ జెమ్స్ గ్రూప్ సీఈఓ భవేష్ జవెరీ (గోల్డెన్ వీసా కలిగిన వ్యక్తి) మాత్రమే ఈ విమానంలో ఒంటరిగా ముంబై నుంచి దుబాయ్ ప్రయాణించారు. 909 దిర్హాములు వన్ వే టికెట్ ధరగా చెల్లించారాయన.
#Emirates #Dubai #UAE @emirates #MaaGulf pic.twitter.com/Jo3VZFru3h
— Maa Gulf (@maagulf) May 26, 2021
తాజా వార్తలు
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!
- ఇరాన్ తీరుపై యూఏఈ ఫైర్.. ఉద్రిక్తతలు తగ్గించే ఆలోచన లేదా?
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!







