రిస్కు గ్రూపులో వున్నవారు తప్పక వ్యాక్సిన్ వేయించుకోవాలన్న సౌదీ
- May 26, 2021
సౌదీ అరేబియా: రిస్కు గ్రూపుకి చెందిన వృద్ధులు అలాగే దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడ్డవారు, కొన్ని ప్రత్యేక వ్యాధులతో సతమతమవుతున్నవారు తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాల్సి వుంటుంది. తద్వారా వారిలో కరోనా వల్ల సంభవించే సమస్యల తీవ్రత తగ్గుతుంది. పైన పేర్కొన్న గ్రూపులకు చెందినవారు వ్యాక్సిన్ తీసుకోనట్లయితే, వారు ప్రమాదకర పరిస్థితుల్లోకి తమను తాము నెట్టివేసుకున్నట్లవుతుంది కరోనా కారణంగా. వ్యాక్సిన్ల ద్వారా ఇమ్యూనిటీ పొందినవారితో పోల్చితే, వ్యాక్సిన్ పొందని వృద్ధుల్లో మరణాల శాతం 78కి పైగా వుందని గణాంకాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!







