'సెన్సేషన్' సంగీతం బృందం శనివారం సాయంత్రం ప్రదర్శన
- March 06, 2016
ప్రపంచ ప్రఖ్యాత 'సెన్సేషన్' సంగీతం బృందం శనివారం సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలీ జీఎంసీ బాలయోగి స్టేడియంలో ప్రదర్శన ఇచ్చింది. 34 దేశాల్లో 100కు పైగా ప్రదర్శనలిచ్చిన ఈ బృందానికి భారత్లో ఇదే తొలి ప్రదర్శన. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు అభిమానులు, ప్రేక్షకులతో పాటు సినీ తారలు సైతం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అక్కినేని నాగార్జున, అమల, అఖిల్, వెంకటేశ్, రానా, సుమంత్, రవితేజ, మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా తదితరులు ఈ కార్యక్రమానికి తిలకించేందుకు తరలివచ్చారు.
తాజా వార్తలు
- బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!
- తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానల హెచ్చరిక..
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!







