'సెన్సేషన్‌' సంగీతం బృందం శనివారం సాయంత్రం ప్రదర్శన

- March 06, 2016 , by Maagulf
'సెన్సేషన్‌' సంగీతం బృందం శనివారం సాయంత్రం ప్రదర్శన

ప్రపంచ ప్రఖ్యాత 'సెన్సేషన్‌' సంగీతం బృందం శనివారం సాయంత్రం హైదరాబాద్‌ గచ్చిబౌలీ జీఎంసీ బాలయోగి స్టేడియంలో ప్రదర్శన ఇచ్చింది. 34 దేశాల్లో 100కు పైగా ప్రదర్శనలిచ్చిన ఈ బృందానికి భారత్‌లో ఇదే తొలి ప్రదర్శన. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు అభిమానులు, ప్రేక్షకులతో పాటు సినీ తారలు సైతం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అక్కినేని నాగార్జున, అమల, అఖిల్‌, వెంకటేశ్‌, రానా, సుమంత్‌, రవితేజ, మంచు లక్ష్మి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రెజీనా తదితరులు ఈ కార్యక్రమానికి తిలకించేందుకు తరలివచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com