'సెన్సేషన్' సంగీతం బృందం శనివారం సాయంత్రం ప్రదర్శన
- March 06, 2016
ప్రపంచ ప్రఖ్యాత 'సెన్సేషన్' సంగీతం బృందం శనివారం సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలీ జీఎంసీ బాలయోగి స్టేడియంలో ప్రదర్శన ఇచ్చింది. 34 దేశాల్లో 100కు పైగా ప్రదర్శనలిచ్చిన ఈ బృందానికి భారత్లో ఇదే తొలి ప్రదర్శన. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు అభిమానులు, ప్రేక్షకులతో పాటు సినీ తారలు సైతం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అక్కినేని నాగార్జున, అమల, అఖిల్, వెంకటేశ్, రానా, సుమంత్, రవితేజ, మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా తదితరులు ఈ కార్యక్రమానికి తిలకించేందుకు తరలివచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజలు తరలింపు
- లోక్సభ స్పీకర్ పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం..
- టీమ్ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా..
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!









