రేపు మహారాష్ట్రకు కేసీఆర్
- March 06, 2016రెండు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మహారాష్ట్రకు వెళ్లనున్నారు. ఉదయం 10.45 గంటలకు సీఎం కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు, ఇరిగేషన్ అధికారులు ముంబైకి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు రాజ్భవన్కు చేరుకుని, రాత్రి అక్కడే బస చేస్తారు. 8న ఉదయం 10.10 గంటలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు.
గోదావరిపై నిర్మించే ప్రాజెక్టుల పై ఒప్పందాలు చేసుకుంటారు. అనంతరం హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు.
తాజా వార్తలు
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం