రేపు మహారాష్ట్రకు కేసీఆర్
- March 06, 2016
రెండు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మహారాష్ట్రకు వెళ్లనున్నారు. ఉదయం 10.45 గంటలకు సీఎం కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు, ఇరిగేషన్ అధికారులు ముంబైకి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు రాజ్భవన్కు చేరుకుని, రాత్రి అక్కడే బస చేస్తారు. 8న ఉదయం 10.10 గంటలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు.
గోదావరిపై నిర్మించే ప్రాజెక్టుల పై ఒప్పందాలు చేసుకుంటారు. అనంతరం హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు.
తాజా వార్తలు
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!
- యాంటీడ్రగ్ వ్యతిరేక అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ‘రీఅష్యూర్డ్ హోమ్స్’ తో కుటుంబాలకు ఉపశమనం..!!
- సమ్మర్ వర్కింగ్ అవర్స్ వయోలేషన్ రిపోర్టుకు ప్రత్యేక ఛానెల్స్..!!
- GMR ఏరోస్పేస్ పార్క్లో ఎఫ్టీజీ తొలి భారత తయారీ కేంద్రం ప్రారంభం
- అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!
- ఖతార్లో నిల్వ ఉన్న ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: ఇరాన్
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!







