అన్ లాక్ ప్రక్రియ ప్రారంభించిన ఢిల్లీ ప్రభుత్వం
- June 05, 2021
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది.అయితే దేశ రాజధానిలో జూన్ 14 వ తేదీ వరకు మరో వారం లాక్ డౌన్ పొడిగించింది ప్రభుత్వం.క్రమేపి లాక్ డౌన్ సడలింపు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు.మూడవ విడత కోవిడ్ విజృంభణను అడ్డుకునేందుకు, సంసిధ్దత ఏర్పాట్లలో నిమగ్నమైంది ఢిల్లీ ప్రభుత్వం.మూడవ విడత లో చిన్న పిల్లల పై తీవ్ర ప్రభావం ఉంటుందన్నహెచ్చరికలతో నిశిత పరిశీలనకు నిపుణులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. 50 శాతం సామర్థ్యంతో మెట్రో రైలు సర్వీసులను సోమవారం నుంచి పునరుధ్దరించాలని నిర్ణయం తీసుకుంది.సోమవారం నుంచి సరి-బేసి సంఖ్యల ఆధారంగా దుకాణాలను తెరిచేందుకు అనుమతులు జారీ చేసింది.ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు అనుమతులు ఇచ్చింది. పరిస్థితి మెరుగుపడే కొద్దీ క్రమేపి మరిన్ని సడలింపులు చేయనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







