హాస్య కథానాయకుడు నరేశ్ డాక్టర్ అయ్యారు!
- March 06, 2016
ప్రస్తుతం క్యారెక్టర్ నటుడిగా బిజీగా ఉన్న ఒకప్పటి హాస్య కథానాయకుడు నరేశ్ డాక్టర్ అయ్యారు. అమెరికాలోని అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ దక్షిణాదిన తనకు, కర్ణాటకకు చెందిన ఓ నృత్య కళాకారిణికి డాక్టరేట్ ఇచ్చారని తెలిపారు. తనకు నటనలో ఓనమాలు నేర్పిన జంధ్యాల, విజయ నిర్మల, కృష్ణ, తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ డాక్టరేట్ అంకితం చేస్తున్నట్లు నరేశ్ చెప్పారు.ఇటీవలే తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి చేతుల మీదుగా తాను నవరసరాయ అనే బిరుదును అందుకున్నానని, అదే సమయంలో ఈ డాక్టరేట్ కూడా అందుకోవడం మరింత ఆనందంగా ఉందని అన్నారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







