బెదిరింపులకు పాల్పడిన వ్యక్తికి 500,000 దిర్హాముల జరీమానా, ఏడాది జైలు శిక్ష

- June 05, 2021 , by Maagulf
బెదిరింపులకు పాల్పడిన వ్యక్తికి 500,000 దిర్హాముల జరీమానా, ఏడాది జైలు శిక్ష

యూఏఈ: ఓ వ్యక్తిని బెదిరించిన కేసులో నిందితుడికి 500,000 దిర్హాముల జరీమానా, ఏడాది జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఆడియో సందేశాల ద్వారా నిందితుడు, బాధిత వ్యక్తి మీద బెదిరింపులకు పాల్పడినట్లు కేసు విచారణలో తేలింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రాథమికంగా నిందితుడికి నాలుగేళ్ళ జైలు శిక్ష విధించింది, జరీమానాతోపాటు. కాగా, అబుదాబీ కోర్టు ఆఫ్ అప్పీల్, నిందితుడికి విధించిన శిక్షను తగ్గించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com