పవిత్ర మసీదుల్లో స్టెరిలైజేషన్ కోసం స్మార్ట్ రోబోలు
- June 08, 2021
మక్కా: మక్కా, మదీనాలోని పవిత్ర మసీదుల్లో వైరస్ నిర్మూలనకు స్మార్ట్ రోబోలను వినియోగించనున్నారు. రెండు మసీదుల జనరల్ ప్రెసిడెన్సీ అఫైర్స్ ఈ మేరకు చర్యలు తీసుకుంది. మసీదుల్లో స్టెరిలైజేషన్ కోసం పది స్మార్ట్ రోబోలను అందించింది. ఈ స్టార్ట్ రోబోలు మనిషి సాయం లేకుండానే 5 నుంచి 8 గంటల పాటు సొంతంగా స్టెరిలైజేషన్ ప్రక్రియను నిర్వహించగలవు. ఇందులో ఆరు అంచెలుగా ముందుగానే లోడ్ చేయబడిన మ్యాప్ ఉంటుంది. దాని ఆధారంగా ఏయే ప్రాంతాల్లో శానిటైజ్ చేయాలి, ఎంతమేర చేయాలి అని దానికదే విశ్లేషించుకోగలుగుతుంది. మొత్తం 23.8 లీటర్ల స్టెరిలైజర్స్ కెపాసిటీతో వర్క్ చేసే ఈ స్మార్ట్ రోబోలు గంటకు రెండు లీటర్ల చొప్పున 600 స్క్వైర్ మీటర్ల వరకు స్ప్రే చేయగలుగుతుంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









