3 నుంచి 17 ఏళ్ళ వారికి సినోఫామ్ వ్యాక్సిన్ ట్రయల్స్
- June 10, 2021యూఏఈ: యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్, సినోఫామ్ ‘ఇమ్యూన్ బ్రిడ్జి స్టడీ’ని 3 నుంచి 17 ఏళ్ళ మధ్య వయసువారి కోసం చేపట్టనుంది. ‘మిడిల్ ఈస్ట్’లో ఈ గ్రూపు వారికి ఈ స్టడీ చేపడుతున్న తొలి దేశంగా యూఏఈ అవతరించింది. స్టడీకి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తారు. ఈ వయసువారు విద్యా సంస్థలకు వెళ్ళడానికి వీలుగా ఈ స్టడీ ఉపయోగపడుతుంది. వివిధ దేశాలకు చెందిన 900 మందిపై ఈ ప్రయోగాలు చేస్తారు. తల్లిదండ్రుల నుంచి పూర్తి అనుమతి తీసుకున్నాకనే వారీ మీద వ్యాక్సిన్ పరీక్షలు చేస్తారు. ప్రతి దశకు సంబంధించిన వివరాల్ని ప్రత్యేకంగా వెల్లడిస్తారు, పిల్లల ఆరోగ్యాన్ని మానిటరింగ్ చేస్తారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- బంపర్ న్యూస్..బంగారం రేట్ భారీగా తగ్గింది
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
- ఏపీకి క్యూకట్టిన ఆంధ్ర ఓటర్లు పంతంగి టోల్ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
- యాత్రికులు ఉమ్రా స్లాట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?
- ఒమన్ లో మీడియా ముసాయిదా చట్టం పై చర్చ
- యూఏఈ-ఒమన్ రైల్వే: $3-బిలియన్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం
- బహ్రెయిన్లో 747,350కి చేరిన వాహనాలు
- ఏప్రిల్లో QR7.56bn లావాదేవీలు
- 350 దిర్హామ్ల ఎయిర్ టాక్సీ రైడ్లు
- భారత్కు మరో దౌత్య విజయం