3 నుంచి 17 ఏళ్ళ వారికి సినోఫామ్ వ్యాక్సిన్ ట్రయల్స్
- June 10, 2021యూఏఈ: యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్, సినోఫామ్ ‘ఇమ్యూన్ బ్రిడ్జి స్టడీ’ని 3 నుంచి 17 ఏళ్ళ మధ్య వయసువారి కోసం చేపట్టనుంది. ‘మిడిల్ ఈస్ట్’లో ఈ గ్రూపు వారికి ఈ స్టడీ చేపడుతున్న తొలి దేశంగా యూఏఈ అవతరించింది. స్టడీకి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తారు. ఈ వయసువారు విద్యా సంస్థలకు వెళ్ళడానికి వీలుగా ఈ స్టడీ ఉపయోగపడుతుంది. వివిధ దేశాలకు చెందిన 900 మందిపై ఈ ప్రయోగాలు చేస్తారు. తల్లిదండ్రుల నుంచి పూర్తి అనుమతి తీసుకున్నాకనే వారీ మీద వ్యాక్సిన్ పరీక్షలు చేస్తారు. ప్రతి దశకు సంబంధించిన వివరాల్ని ప్రత్యేకంగా వెల్లడిస్తారు, పిల్లల ఆరోగ్యాన్ని మానిటరింగ్ చేస్తారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!