ట్రాఫిక్ సిబ్బందికి ఫేస్ షీల్డ్లను అందజేసిన సీపీ మహేష్ భగవత్
- June 10, 2021హైదరాబాద్: ఈరోజు హీరో మోటార్స్ వారు రాచకొండ ట్రాఫిక్ సిబ్బందికి 2 లక్షల రూపాయల విలువ చేసే 1000 ఫేస్ షీల్డ్ లను రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్ కు అందజేశారు.ఈ సందర్భంగా కరోన సమయంలో ట్రాఫిస్ పోలీసులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారికి ఫేస్ షీల్ట్ ను అందించిన హీరో మోటార్స్ యాజమాన్యానికి, తెలంగాణ ఏరియా మేనేజర్ రాం శశి కుమార్కి రాచకొండ సీపీ మహేష్ భగవత్ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో హీరో మోటర్ కార్ప్ వారు రూ. 77 లక్షలు ఖర్చు చేసి ఎల్బీ నగర్ లో ట్రాఫిస్ ట్రేనింగ్ సెంటర్ కట్టినారు అని సీపీ గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో డీసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్, ట్రాఫిక్ సిఐలు శ్రీనివాస్ రెడ్డి, జోసెఫ్, సుధీర్ కృష్ణ, రాములు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో 9.05 శాతం..తెలంగాణలో 9.51 శాతంగా పోలింగ్ నమోదు
- సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు విడుదల..
- ఏపిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..
- తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
- దుబాయ్ బిజినెస్ బే నుండి మెట్రో స్టేషన్లకు నేరుగా బస్సులు
- KAPP డైరెక్టర్ తో భారత రాయబారి కీలక భేటీ..!
- దుబాయ్ లో సులువుగా 6 ఆన్-ది-గో పోలీసు సేవలు
- సౌదీలో మే మొదటి వారంలో 19,710 మంది అరెస్ట్
- ఓటు వేసిన చంద్రబాబు, జగన్
- మస్కట్ ఎక్స్ప్రెస్ వే మూసివేత