ఇండియా ను 'రెడ్ లిస్ట్' లో పెట్టుంటే ఇలా అయ్యేది కాదు - మంత్రి
- June 14, 2021లండన్: భారత్ ను కుదిపేసిన 'డెల్టా వేరియంట్' కు ప్రపంచం భయపడుతోంది. కారణం, అత్యంత ప్రబలంగా, వేగంగా ఈ వేరియంట్ సోకటమే. ఇప్పుడు ఈ వేరియంట్ నెమ్మదిగా ఇతర దేశాలకు వ్యాప్తి చెందుతుండమే ప్రధాన సమస్యగా మారుతోంది. ఇప్పటికే ఎన్నో దేశాలు భారత్ ను 'రెడ్ లిస్ట్' లో పెట్టి, భారత్ నుంచి వచ్చే ప్రయాణీకులపై నిషేధం విధించింది.
అయితే, ఇంగ్లాండ్ ఈ పని కాస్త నెమ్మదిగా చేసిందని అక్కడి నేతలు వాపోతున్నారు. గతంలో 'కెంట్ వేరియంట్' తో 64 శాతం నమోదైన కేసులతో భారీగా నష్టపోయిన ఇంగ్లాండ్, లాక్ డౌన్ విధించి కాస్త కుదుటపడింది. మెల్లిగా లాక్ డౌన్ ను సడలించిగా, భారత్ లో కనుగొన్న 'డెల్టా వేరియంట్' తో ఇప్పుడు మరలా 90 శాతం కేసులు నమోదవుతుండటంతో తలపట్టుకుంది ఇంగ్లాండ్ ప్రభుత్వం. భారత్ నుండి ప్రయాణీకులను నిషేధించడం, పాకిస్తాన్, బాంగ్లాదేశ్ వంటి తక్కిన దేశాలతో కలిసి తగిన సమయంలో చేసి ఉంటే ఈ పరిస్థితిని అదుపులో ఉంచేవాళ్ళం అంటూ ఇంగ్లాండ్ ప్రభుత్వాన్ని ఎండకడుతున్నాయి అక్కడి ప్రతిపక్షాలు.
తాజా వార్తలు
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత
- హైదరాబాద్లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..