కేసీఆర్కు మహారాష్ట్ర గవర్నర్ స్వాగతం
- March 07, 2016
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావు ఆత్మీయ స్వాగతంపలికారు. మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని రాజ్భవన్లో సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులకు ఆయన ఆతిథ్యం ఇచ్చారు. రెండు రాష్ట్రాలకు ఉభయకుశలోపరి అనే రీతిలో ఒప్పందాలు ఉండాని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. ఒప్పందానికి అంతా సిద్ధంగా ఉన్నామని అధికారులు సీఎం కేసీఆర్కు వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో సాగునీటి ప్రాజెక్టులపై మంగళవారం కీలక ఒప్పందాలు చేసుకొనేందుకు సీఎం కేసీఆర్ బృందం ముంబయి చేరుకున్న సంగతి తెలిసిందే. మేడిగడ్డ సహా ఐదు బ్యారేజీల నిర్మాణానికి ఇరు రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకోనున్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









