యెమెన్ లో మ్రుత్యవాత పడ్డ ఇద్దరు భారతీయులు..
- March 07, 2016
లనౌకలో అగ్ని ప్రమాదం మరో ముగ్గురికి గాయాలు దిల్లీ: యెమెన్ అల్సదాలో ఓ నౌకలో జరిగిన అగ్ని ప్రమాదంలో భారత్కు చెందిన ఇద్దరు నావికులు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడినట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం తెలిపారు. ఈ ప్రమాదంలో మహేశ్ కుమార్ రాజగోపాల్, దీపు లతికా మోహన్లు మృతిచెందగా.. మంత్రి ట్విటర్లో సంతాపం తెలిపారు. గాయపడిన ముగ్గురు భారత నావికులు ఒమన్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. వారిలో చెన్నైకి చెందిన అతుల్ బోర్కర్ పరిస్థితి విషమంగా ఉండగాఖ్నవ్, ఘజియాబాద్లకు చెందిన మరో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉంది. క్షతగాత్రులకు అన్ని విధాలుగా భారత యంత్రాంగం సహాయం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









