యెమెన్ లో మ్రుత్యవాత పడ్డ ఇద్దరు భారతీయులు..
- March 07, 2016
లనౌకలో అగ్ని ప్రమాదం మరో ముగ్గురికి గాయాలు దిల్లీ: యెమెన్ అల్సదాలో ఓ నౌకలో జరిగిన అగ్ని ప్రమాదంలో భారత్కు చెందిన ఇద్దరు నావికులు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడినట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం తెలిపారు. ఈ ప్రమాదంలో మహేశ్ కుమార్ రాజగోపాల్, దీపు లతికా మోహన్లు మృతిచెందగా.. మంత్రి ట్విటర్లో సంతాపం తెలిపారు. గాయపడిన ముగ్గురు భారత నావికులు ఒమన్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. వారిలో చెన్నైకి చెందిన అతుల్ బోర్కర్ పరిస్థితి విషమంగా ఉండగాఖ్నవ్, ఘజియాబాద్లకు చెందిన మరో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉంది. క్షతగాత్రులకు అన్ని విధాలుగా భారత యంత్రాంగం సహాయం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







