ఇరాన్ కొత్త అధ్యక్షుడి కోసం ఓటింగ్
- June 18, 2021
టెహ్రాన్: ప్రెసిడెంట్ ఎన్నిక ఇరాన్ దేశంలో జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ నిర్వహిస్తున్నారు. జ్యుడీషియరీ చీఫ్ ఇబ్రహీం రైసి ఈ పోటీలో ముందంజలో వున్నట్లు పలు మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. మాజీ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ అబ్దోల్ నాజర్ హెమ్మాతి కూడా రేసులో గట్టిగానే పోటీ పడుతున్నారు. మొత్తం 59 మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఇరాన్ జనాభా 80 మిలియన్లకు పైనే. కాగా, ఇరానియన్ స్టూడెంట్ పోలింగ్ ఏజెన్సీ అంచనా ప్రకారం 42 శాతం మంది మాత్రమే ఓట్లు వేసే అవకాశం వుందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!









