ఇరాన్ కొత్త అధ్యక్షుడి కోసం ఓటింగ్
- June 18, 2021
టెహ్రాన్: ప్రెసిడెంట్ ఎన్నిక ఇరాన్ దేశంలో జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ నిర్వహిస్తున్నారు. జ్యుడీషియరీ చీఫ్ ఇబ్రహీం రైసి ఈ పోటీలో ముందంజలో వున్నట్లు పలు మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. మాజీ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ అబ్దోల్ నాజర్ హెమ్మాతి కూడా రేసులో గట్టిగానే పోటీ పడుతున్నారు. మొత్తం 59 మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఇరాన్ జనాభా 80 మిలియన్లకు పైనే. కాగా, ఇరానియన్ స్టూడెంట్ పోలింగ్ ఏజెన్సీ అంచనా ప్రకారం 42 శాతం మంది మాత్రమే ఓట్లు వేసే అవకాశం వుందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఒమన్లో 8 మిలియన్లు దాటిన మొబైల్ సర్వీస్ సబ్స్క్రిప్షన్లు..!!
- బహ్రెయిన్ -యూఏఈ మధ్య వ్యూహాత్మక ఆర్థిక చర్చలు..!!
- ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడంపై ఖతార్ హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 11,656 మందిపై బహిష్కరణ వేటు..!!
- డ్రగ్స్ వ్యతిరేక కార్యకలాపాలలో 16 మంది అరెస్ట్..!!
- లక్కీ డే డ్రా.. Dh100,000 చొప్పు గెలుచుకున్న నలుగురు ప్లేయర్స్..!!
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం









