అపాయింట్మెంట్ ఉంటేనే 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్
- June 18, 2021
ఒమన్: కోవిడ్ వ్యాక్సిన్ పొందాలనుకుంటున్న వారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకున్నాకే గవర్నమెంట్ సెంటర్స్ కు వెళ్లాలని ఒమన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. సెకండ్ ప్యాకేజీలో భాగంగా 45 ఏళ్లు అంతకుపైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే..సెకండ్ ప్యాకేజీలో భాగంగా వ్యాక్సిన్ పొందాలనుకుంటున్న వారు మొబైల్ యాప్ తారాసూద్ ద్వారాగానీ లేదంటే వెబ్ సైట్ https://t.co/XK0z3FxGuZ?amp=1 లింక్ ద్వారాగానీ సుల్తానేట్లోని పలు గవర్నరేట్లలో అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇదిలాఉంటే ఫస్ట్ ప్యాకేజీలో భాగంగా ఎంపిక చేసిన ప్రాధాన్య వర్గాల వారు పెద్ద సంఖ్యలో వచ్చి వ్యాక్సిన్ పొందారని ఆరోగ్య శాఖ వివరించింది. సమాజ ఆరోగ్య భద్రత కోసం వారు తమ బాధ్యతను నిబద్ధతతో నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలిపింది.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









