అపాయింట్మెంట్ ఉంటేనే 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్
- June 18, 2021
ఒమన్: కోవిడ్ వ్యాక్సిన్ పొందాలనుకుంటున్న వారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకున్నాకే గవర్నమెంట్ సెంటర్స్ కు వెళ్లాలని ఒమన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. సెకండ్ ప్యాకేజీలో భాగంగా 45 ఏళ్లు అంతకుపైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే..సెకండ్ ప్యాకేజీలో భాగంగా వ్యాక్సిన్ పొందాలనుకుంటున్న వారు మొబైల్ యాప్ తారాసూద్ ద్వారాగానీ లేదంటే వెబ్ సైట్ https://t.co/XK0z3FxGuZ?amp=1 లింక్ ద్వారాగానీ సుల్తానేట్లోని పలు గవర్నరేట్లలో అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇదిలాఉంటే ఫస్ట్ ప్యాకేజీలో భాగంగా ఎంపిక చేసిన ప్రాధాన్య వర్గాల వారు పెద్ద సంఖ్యలో వచ్చి వ్యాక్సిన్ పొందారని ఆరోగ్య శాఖ వివరించింది. సమాజ ఆరోగ్య భద్రత కోసం వారు తమ బాధ్యతను నిబద్ధతతో నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







