గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం..ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
- June 20, 2021
కువైట్: షువైఖ్ పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడినట్లు కువైట్ ఫైర్ ఫోర్స్ వెల్లడించింది. ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని, మృతుని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదం చోటు చేసుకున్న గోడౌన్ ప్రాంతం 10,000 చదరపు మీటర్లు విస్తరించి ఉండటంతో మంటలను అదుపు చేసేందుకు ఫైర్ ఫోర్స్ కు చెందిన ఏడు బృందాలు శ్రమించాల్సి ఉంచింది. షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాతో పాటు సభాన్, సల్మియా, అర్దియా, మిన అబ్ధుల్లా ఫైర్ బృందాలు తరలొచ్చాయి. ఇదిలాఉంటే ప్రమాదానికి సంబంధించి కారణాల కనక్కుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు కువైట్ ఫైర్ ఫోర్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!







