ఆదిత్య 369 సీక్వెల్ మోక్షజ్ఞతో కలిసి నటిస్తా :బాలకృష్ణ
- March 07, 2016
ఆదిత్య 369 సీక్వెల్ రావడానికి మరికొంత సమయం పడుతుందని, అందులో మోక్షజ్ఞతో కలిసి నటిస్తానని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. వందో సినిమాకు రెండు కథలు సిద్ధ మయ్యాయని, కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు, క్రిష్ దర్శకత్వంలో గౌతమీపుత్ర శాతకర్ణి కథలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వీటిలో ఏది ముందు ఏది తర్వాత అన్నది నిర్ణయం కావాలని, అమావాస్య తర్వాత దీనిపై స్పష్టత వస్తుందన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









