72% పబ్లిక్ స్కూల్ స్టాఫ్ కు వ్యాక్సినేషన్ పూర్తి
- June 22, 2021
యూఏఈ: స్కూల్ సిబ్బంది, విద్యార్ధుల ఆరోగ్య భద్రత లక్ష్యాన్ని చేరుకునేలా యూఏఈ చేపట్టిన వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే 72 శాతం మంది టీచర్లు, స్కూల్ సిబ్బందికి వ్యాక్సిన్ అందించినట్లు ఎమిరేట్స్ స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అధారికారులు వెల్లడించారు. స్కూల్ వాతావరణాన్ని వైరస్ నుంచి రక్షించుకునేందుకు వ్యాక్సినేషన్ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొవటంలో అధికారులు చూపిన చొరవను ఈఎస్ఈ అధికారులు ప్రశంసించారు. ప్రజల్లో అవగాహన పెంచి వ్యాక్సినేషన్ ప్రొగ్రాంలో ప్రపంచంలోనే యూఏఈ మేటి స్థానంలో ఉండేలా అధికారులు చేసిన కృషిని కొనియాడారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







