72% పబ్లిక్ స్కూల్ స్టాఫ్ కు వ్యాక్సినేషన్ పూర్తి
- June 22, 2021
యూఏఈ: స్కూల్ సిబ్బంది, విద్యార్ధుల ఆరోగ్య భద్రత లక్ష్యాన్ని చేరుకునేలా యూఏఈ చేపట్టిన వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే 72 శాతం మంది టీచర్లు, స్కూల్ సిబ్బందికి వ్యాక్సిన్ అందించినట్లు ఎమిరేట్స్ స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అధారికారులు వెల్లడించారు. స్కూల్ వాతావరణాన్ని వైరస్ నుంచి రక్షించుకునేందుకు వ్యాక్సినేషన్ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొవటంలో అధికారులు చూపిన చొరవను ఈఎస్ఈ అధికారులు ప్రశంసించారు. ప్రజల్లో అవగాహన పెంచి వ్యాక్సినేషన్ ప్రొగ్రాంలో ప్రపంచంలోనే యూఏఈ మేటి స్థానంలో ఉండేలా అధికారులు చేసిన కృషిని కొనియాడారు.
తాజా వార్తలు
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం
- T20 ప్రపంచ కప్ 2026 కొత్త షెడ్యూల్..
- చాట్జీపీటీలో అమెరికా సీక్రెట్ ఫైల్స్ అప్లోడ్ చేసిన తెలుగు సంతతి వ్యక్తి?
- పోలీసులకు తప్పనిసరి సెలవులు..కర్ణాటక డీజీపీ నిర్ణయం పై ప్రశంసలు!
- ఖతార్లో డ్రైవింగ్ ఉల్లంఘనకు QR50,000 ఫైన్, మూడేళ్ల జైలు..!!
- అమెరికా ఉన్నతాధికారులతో సౌదీ రక్షణ మంత్రి భేటీ..!!
- దుబాయ్లో 200 మంది డెలివరీ రైడర్లకు సత్కారం..!!







