72% పబ్లిక్ స్కూల్ స్టాఫ్ కు వ్యాక్సినేషన్ పూర్తి
- June 22, 2021
యూఏఈ: స్కూల్ సిబ్బంది, విద్యార్ధుల ఆరోగ్య భద్రత లక్ష్యాన్ని చేరుకునేలా యూఏఈ చేపట్టిన వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే 72 శాతం మంది టీచర్లు, స్కూల్ సిబ్బందికి వ్యాక్సిన్ అందించినట్లు ఎమిరేట్స్ స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అధారికారులు వెల్లడించారు. స్కూల్ వాతావరణాన్ని వైరస్ నుంచి రక్షించుకునేందుకు వ్యాక్సినేషన్ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొవటంలో అధికారులు చూపిన చొరవను ఈఎస్ఈ అధికారులు ప్రశంసించారు. ప్రజల్లో అవగాహన పెంచి వ్యాక్సినేషన్ ప్రొగ్రాంలో ప్రపంచంలోనే యూఏఈ మేటి స్థానంలో ఉండేలా అధికారులు చేసిన కృషిని కొనియాడారు.
తాజా వార్తలు
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..
- BCCI Naman Awards: మిథాలీ రాజ్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు
- దుబాయ్లో యూఏఈ అధ్యక్షులు మరియు జోర్డాన్ రాజు భేటీ!
- ఈద్ పండుగ శుక్రవారం వస్తే జుమ్మా ప్రార్థన చేయాలా?
- సాహస యాత్రల పై NATS అవగాహన సదస్సు...
- బహ్లాలో ట్రక్కు దగ్ధం..తప్పిన ప్రమాదం..!!
- ఈద్ అల్-ఫితర్ సెలవులు.. PHCC పనివేళల్లో మార్పు..!!
- షార్జా, అబుదాబికి ఫ్లైట్ సర్వీసులు..ఎయిర్ ఇండియా









