ఈపీఎఫ్ పై పన్ను ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు జైట్లీ...
- March 08, 2016ఈపీఎఫ్పై పన్ను ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకుంది. ఈ మేరకు లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ప్రకటించారు. 2016-17 వార్షిక బడ్జెట్ సందర్భంగా ఈపీఎఫ్ పై పన్ను విధిస్తున్నట్లు జైట్లీ ప్రకటించిన విషయం విదితమే. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు నుంచి అన్ని వర్గాల నుంచి విమర్శలు వెలువెత్తాయి. ఈపీఎఫ్ పై పన్ను ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. విమర్శలు భారీ స్థాయిలో వెలువెత్తడంతో ఈపీఎఫ్ పై పన్ను ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు జైట్లీ ప్రకటించారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్