కువైట్: కోవిడ్ పేషెంట్లలో 60% మంది ప్రవాసీయులే!
- June 23, 2021
కువైట్: కువైట్లో నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో ఎక్కువ మంది ప్రవాసీయులే ఉంటున్నారని కోవిడ్ సుప్రీమ్ అడ్వైజరీ కమిటీ వెల్లడించింది. ప్రస్తుత కోవిడ్ కేసుల్లో 40 శాతం మంది కువైట్ పౌరులని, మిగిలిన 60 శాతం మంది నాన్ కువైతీలేనని తెలిపింది. ఇక ఇంటెన్సీవ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్న వారిలో వ్యాక్సిన్ పొందని వారే అత్యధికంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న 98 శాతం మంది వ్యాక్సిన్ పొందని వాళ్లేనని ఫర్వానియా ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ విభాగం అధిపతి డాక్టర్ దలాల్ అల్-మాట్రౌక్ వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా కోవిడ్ తీవ్రతను తగ్గించవచ్చని సూచించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- BCCI Naman Awards: మిథాలీ రాజ్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు
- దుబాయ్లో యూఏఈ అధ్యక్షులు మరియు జోర్డాన్ రాజు భేటీ!
- ఈద్ పండుగ శుక్రవారం వస్తే జుమ్మా ప్రార్థన చేయాలా?
- సాహస యాత్రల పై NATS అవగాహన సదస్సు...
- బహ్లాలో ట్రక్కు దగ్ధం..తప్పిన ప్రమాదం..!!
- ఈద్ అల్-ఫితర్ సెలవులు.. PHCC పనివేళల్లో మార్పు..!!
- షార్జా, అబుదాబికి ఫ్లైట్ సర్వీసులు..ఎయిర్ ఇండియా
- ఈద్ అల్ ఫితర్.. దుబాయ్ లో 3 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- నివాస ఉల్లంఘనదారులకు ఆశ్రయం కల్పిస్తే SR100,000 జరిమానా, జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో 240,000 మందికి పైగా విద్యార్థులకు ఆన్లైన్ చదువులు..!!









