కోవిడ్ 19: ఎస్ఎంఈలకు మరో మూడు నెలల సాయం
- June 23, 2021
రియాద్: సౌదీ సెంట్రల్ బ్యాంక్ (ఎస్ఎఎంఎ), మైక్రో మరియు స్మాల్ అలాగే మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ)కు జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు అదనపు సాయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక రంగంలో స్థిరత్వం దిశగా సౌదీ సెంట్రల్ బ్యాంక్ ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఇబ్బంది పడ్డ ఎంఎస్ఎంఈలకు ఆయా నిబంధనలకు లోబడి సాయం చేయడం జరిగిందని అథారిటీస్ పేర్కొన్నాయి. మార్చి 14, 2020 నుంచి ఇప్పటిదాకా సుమారు 106,000 కాంట్రాక్టులకు ఈ సాయం అందించబడింది. గ్యారంటీడ్ ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్ 5,282 కాంట్రాక్టులకు సాయం చేసింది. దీని మొత్తం విలువ 10 బిలియన్ సౌదీ రియాల్స్.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









