రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్కు అపూర్వ స్వాగతం
- March 08, 2016
బేగంపేట ఎయిర్పోర్టు గులాబీమయమైంది. సీఎం కేసీఆర్కు స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. బేగంపేట నుంచి మొదలుకొని క్యాంపు ఆఫీస్ దాకా గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఇక వందలాది మంది కళాకారులు ఆటపాటలతో సందడి చేస్తున్నారు. రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్కు అపూర్వ స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. తమ దేవుడు కేసీఆరే అని రైతులు నినదిస్తున్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్న కేసీఆర్కు పాదాభివందనం చేస్తున్నామని తెలిపారు. ఇన్నేళ్లు నెరవేరని కల ఈనాడు నెరవేరడం సీఎం కేసీఆర్తో సాధ్యమైందని పేర్కొన్నారు. తెలంగాణ - మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంతరాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి చారిత్రక ఒప్పందం కుదిరిన విషయం విదితమే.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









