తొలిసారి పాట పాడిన నటి త్రిష
- March 08, 2016
నటి త్రిష తన తరువాతి చిత్రం 'నాయకి' కోసం తొలిసారి పాట పాడారు. ఈ విషయాన్ని ఆమె సోషల్మీడియా ద్వారా తెలుపుతూ ఫొటోలను పోస్ట్ చేశారు. నాయకి చిత్రం కోసం ఓ పాటను రికార్డు చేసినట్లు తెలిపారు. గోవర్ధన్రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గిరిధర్ మామిడిపల్లి, రాజ్ కందుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బ్రహ్మానందం, కోవై సరళ, సుష్మారాజ్, గణేష్ వెంకట్రామన్, సత్యం రాజేశ్, జయప్రకాశ్, మనోబాల తదితరులు చిత్రం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ఆడియోను విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో 'నాయకి' ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









