తొలిసారి పాట పాడిన నటి త్రిష
- March 08, 2016
నటి త్రిష తన తరువాతి చిత్రం 'నాయకి' కోసం తొలిసారి పాట పాడారు. ఈ విషయాన్ని ఆమె సోషల్మీడియా ద్వారా తెలుపుతూ ఫొటోలను పోస్ట్ చేశారు. నాయకి చిత్రం కోసం ఓ పాటను రికార్డు చేసినట్లు తెలిపారు. గోవర్ధన్రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గిరిధర్ మామిడిపల్లి, రాజ్ కందుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బ్రహ్మానందం, కోవై సరళ, సుష్మారాజ్, గణేష్ వెంకట్రామన్, సత్యం రాజేశ్, జయప్రకాశ్, మనోబాల తదితరులు చిత్రం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ఆడియోను విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో 'నాయకి' ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







