తొలిసారి పాట పాడిన నటి త్రిష
- March 08, 2016
నటి త్రిష తన తరువాతి చిత్రం 'నాయకి' కోసం తొలిసారి పాట పాడారు. ఈ విషయాన్ని ఆమె సోషల్మీడియా ద్వారా తెలుపుతూ ఫొటోలను పోస్ట్ చేశారు. నాయకి చిత్రం కోసం ఓ పాటను రికార్డు చేసినట్లు తెలిపారు. గోవర్ధన్రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గిరిధర్ మామిడిపల్లి, రాజ్ కందుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బ్రహ్మానందం, కోవై సరళ, సుష్మారాజ్, గణేష్ వెంకట్రామన్, సత్యం రాజేశ్, జయప్రకాశ్, మనోబాల తదితరులు చిత్రం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ఆడియోను విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో 'నాయకి' ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







