ఛలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు
- March 09, 2016వామపక్షాల ఆధ్వర్యంలో భూ సేకరణకు వ్యతిరేకంగా బుధవారం చేపట్ట దలచిన చలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. వామపక్ష నేతలు విజయవాడకు చేరుకోకుండా ఎక్కడికక్కడ అరెస్ట్లు చేస్తున్నారు. దీంతో పలుచోట్ల పోలీస్ స్టేషన్ల ఎదుట ఆందోళనలు కొనసాగుతున్నాయి. రేపల్లె నుంచి విజయవాడ వెళ్తున్న సీపీఐ డివిజన్ కార్యదర్శిని అడ్డుకున్న పోలీసులు ఆయనను పోలీస్స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న కార్యకర్తలు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!