కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: 300 మందికి పైగా కోవిడ్ రోగులకు జైలు, జరీమానా
- July 05, 2021
సౌదీ అరేబియా: 300 మందికి పైగా కోవిడ్ పేషెంట్లకు 200,000 రియాల్స్ జరీమానా విధించడం జరిగింది. వీరిలో కొందరికి రెండేళ్ళ జైలు శిక్ష కూడా విధించడం జరిగింది. ఐసోలేషన్ మరియు క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినట్లు వీరిపై కేసులు నమోదు చేయబడ్డాయి. మొత్తం 335 మందిపై కేసులు నమోదయ్యాయి. ఐదు రీజియన్లు తబుక్ (23), హయిల్ (5), ఈస్టర్న్ రీజియన్ (200), మదీనా (16) మరియు మక్కా (91) రీజియన్లలో ఈ ఉల్లంఘనల్ని గుర్తించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







