క్యూఎన్సీసీ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ద్వారా 650,000 మందికి వ్యాక్సినేషన్
- July 05, 2021దోహా: నేషనల్ మాస్ కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సెంటర్ - ఖతార్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (క్యూఎన్సీసీ), జూన్ 29వ తేదీతో మూసివేయడం జరిగింది. 650,000 మందికి వ్యాక్సినేషన్ చేయాలనే లక్ష్యంతో ఈ సెంటర్ ప్రారంభించగా, ఆ లక్ష్యాన్ని చేరుకోవడం జరిగింది. వరల్డ్ పర్ క్యాపిటా వ్యాక్సిన్ కవరేజ్ విభాగంలో ఖతార్ ప్రపంచంలోనే టాప్ 10 లిస్టులో స్థానం దక్కించుకుంది. మాస్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ప్రాజెక్టు, ఖతార్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఫిబ్రవరి 18న ప్రారంభమయ్యింది. ఫస్ట్ డోస్ తీసుకున్నవారికి, తదుపరి డోస్ ఇచ్చే విషయమై అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించడం జరిగింది. అలా లక్ష్యాన్ని అతి తక్కువ సమయంలోనే చేరుకున్నారు నిర్వాహకులు.
తాజా వార్తలు
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN