ఏపీలో కరోనా కేసుల వివరాలు
- July 14, 2021
అమరావతి: ఏపీలో కరోనా కేసుల సంఖ్య మరికాస్త పెరిగింది. తాజాగా గడిచిన 24గంటల్లో కొత్తగా 90,204మందికి కరోనా పరీక్షలు చేయగా 2,591 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా తో 15మంది మృతి చెందారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,329మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ఇక ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 19,29,579కి చేరింది. అలాగే ప్రస్తుతం యాక్టివ్ కేసుల 25,957కి చేరింది. ఇక కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 18,90,565కి చేరింది. ఇక మొత్తం మరణాల సంఖ్య 13,057 కి చేరింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







