లాక్ డౌన్, కర్ఫ్యూ ఆలోచనలే లేవన్న సుప్రీం అడ్వైజరీ కమిటీ
- July 18, 2021
కువైట్: వైరస్ వ్యాప్తి నియంత్రణకు తగిన విధానాలను అవలంభిస్తామని కోవిడ్ నియంత్రణ కోసం ఏర్పాటైన సుప్రీం అడ్వైజరీ కమిటీ స్పష్టం చేసింది. వైరస్ విస్తృతిని అడ్డుకునే చర్యలు ప్రజల ఆర్ధిక స్థితిని దెబ్బతీయకుండా ప్రత్యామ్నాయ చర్యల దిశగానే అడుగులు వేస్తున్నట్లు స్పష్టం చేసింది. దేశంలో లాక్ డౌన్, కర్ఫ్యూ విధించే ఆలోచనలు ఇప్పటికైతే లేవని తేల్చి చెప్పారు కమిటీ చీఫ్ డాక్టర్ ఖలీద్ అల్-జరల్లా. అయితే..సాధారణ నియంత్రణ మార్గదర్శకాలను మాత్రం పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. అలాగే వ్యాక్సినేషన్ను ముమ్మరం చేస్తామని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!







