ఒమన్ వ్యాప్తంగా పూర్తి స్థాయి లాక్ డౌన్
- July 20, 2021
ఒమన్ వ్యాప్తంగా పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో ప్రజలు బయటికి రావొద్దని, అత్యవసర వాహనాలకు మినహా మరెవరికి మినహాయింపు లేదని అధికారులు వెల్లడించారు. ఈద్ అల్ అధా వేళ ప్రజల కదలికలు, పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉండేందుకు ఆస్కారం ఉందని, సామూహిక ప్రార్ధనలు, బంధువులు కలుసుకోవటం వంటి చర్యలతో వైరస్ వ్యాప్తి చెందే ముప్పు ఉందని సుప్రీం కమిటీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఈద్ అల్ ఆధా రోజుల్లో పూర్తి స్థాయి కర్ఫ్యూ విధించాలనే కమిటీ సూచనల మేరకు ఒమన్ ఈ నిర్ణయం తీసుకుంది. 14 దుల్ హిజ్జా 1442 శనివారం తెల్లవారుజాము 4 గంటల వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలులో ఉంటుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







