ఈద్ అల్ అదా: వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద బారులు తీరిన జనం
- July 20, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఈద్ అల్ అదా సెలవుల నేపథ్యంలో పెద్దయెత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడానికి సన్నాహాలు చేసిన సంగతి తెలిసిందే. పౌరులు అలాగే రెసిడెంట్స్ పెద్దయెత్తున వ్యాక్సినేషన్ కేంద్రాలకు వ్యాక్సినేషన్ కోసం వస్తున్నారు. మిష్రెఫ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద ఈద్ తొలి రోజున పెద్ద సంఖ్యలో జనం కనిపించారు. కరోనా వైరస్పై పోరులో భాగంగా అందరికీ వ్యాక్సిన్ అందించేందుకోసం మినిస్ట్రీ పూర్తి ఏర్పాట్లు చేసింది. ఎస్ఎంఎస్ ద్వారా వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్ సౌకర్యం కల్పించడం జరిగింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







