ఈద్ అల్ అదా: వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద బారులు తీరిన జనం
- July 20, 2021కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఈద్ అల్ అదా సెలవుల నేపథ్యంలో పెద్దయెత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడానికి సన్నాహాలు చేసిన సంగతి తెలిసిందే. పౌరులు అలాగే రెసిడెంట్స్ పెద్దయెత్తున వ్యాక్సినేషన్ కేంద్రాలకు వ్యాక్సినేషన్ కోసం వస్తున్నారు. మిష్రెఫ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద ఈద్ తొలి రోజున పెద్ద సంఖ్యలో జనం కనిపించారు. కరోనా వైరస్పై పోరులో భాగంగా అందరికీ వ్యాక్సిన్ అందించేందుకోసం మినిస్ట్రీ పూర్తి ఏర్పాట్లు చేసింది. ఎస్ఎంఎస్ ద్వారా వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్ సౌకర్యం కల్పించడం జరిగింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ