ఈద్ అల్ అదా: వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద బారులు తీరిన జనం
- July 20, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఈద్ అల్ అదా సెలవుల నేపథ్యంలో పెద్దయెత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడానికి సన్నాహాలు చేసిన సంగతి తెలిసిందే. పౌరులు అలాగే రెసిడెంట్స్ పెద్దయెత్తున వ్యాక్సినేషన్ కేంద్రాలకు వ్యాక్సినేషన్ కోసం వస్తున్నారు. మిష్రెఫ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద ఈద్ తొలి రోజున పెద్ద సంఖ్యలో జనం కనిపించారు. కరోనా వైరస్పై పోరులో భాగంగా అందరికీ వ్యాక్సిన్ అందించేందుకోసం మినిస్ట్రీ పూర్తి ఏర్పాట్లు చేసింది. ఎస్ఎంఎస్ ద్వారా వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్ సౌకర్యం కల్పించడం జరిగింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







