ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల్లోకి ఆగస్టు 1 నుండి వ్యాక్సినేషన్ పొందినవారికే ప్రవేశం
- July 21, 2021జెడ్డా: ఆగష్టు 1 నుండి పబ్లిక్ మరియు ప్రైవేటు సంస్థల్లోనికి వ్యాక్సిన్ పొందని వారిని అనుమతించరు. ఈ విషయాన్ని మినిస్ర్టీ ఆప్ మునిసిపల్ మరియు రూరల్ ఎఫైర్స్ మరియు హౌసింగ్ వెల్లడించింది. రెండు డోసుల వ్యాక్సిన్ పొందడం లేదా, కరోనా బారిన పడి, కోలుకోవడం తప్పనిసరి. కమర్షియల్ సెంటర్స్, మాల్స్, హోల్ సేల్ మరియు రిటైల్ స్టోర్సు, పబ్లిక్ యుటిలిటీ మార్కెట్లు, రెస్టారెంట్లు, కేఫ్లు, పురుషుల బార్బర్ షాపులు, మహిళల బ్యూటీ సెలూన్లకు ఈ నిబంధన వర్తిస్తుంది.
తాజా వార్తలు
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం