ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల్లోకి ఆగస్టు 1 నుండి వ్యాక్సినేషన్ పొందినవారికే ప్రవేశం
- July 21, 2021జెడ్డా: ఆగష్టు 1 నుండి పబ్లిక్ మరియు ప్రైవేటు సంస్థల్లోనికి వ్యాక్సిన్ పొందని వారిని అనుమతించరు. ఈ విషయాన్ని మినిస్ర్టీ ఆప్ మునిసిపల్ మరియు రూరల్ ఎఫైర్స్ మరియు హౌసింగ్ వెల్లడించింది. రెండు డోసుల వ్యాక్సిన్ పొందడం లేదా, కరోనా బారిన పడి, కోలుకోవడం తప్పనిసరి. కమర్షియల్ సెంటర్స్, మాల్స్, హోల్ సేల్ మరియు రిటైల్ స్టోర్సు, పబ్లిక్ యుటిలిటీ మార్కెట్లు, రెస్టారెంట్లు, కేఫ్లు, పురుషుల బార్బర్ షాపులు, మహిళల బ్యూటీ సెలూన్లకు ఈ నిబంధన వర్తిస్తుంది.
తాజా వార్తలు
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ