తష్రీక్ మొదటి రోజు గులకరాళ్లు విసిరిన భక్తులు
- July 22, 2021సౌదీ: మూడు రోజుల తష్రీక్ లో భాగంగా తొలి రోజున పవిత్ర స్థలం మినా జమారత్ (చెడుకు సంకేతంగా నిలిచే పిల్లర్ పై గులకరాళ్ళు విసరడం) కు భక్తులు తరలొచ్చారు.తష్రీక్ మొదటి రోజున చిన్న పిల్లర్ మీద భక్తులు గులకరాళ్లు విసిరారు. మక్కాకు తూర్పున ఉన్న మీనాలో ఈ మూడు పిల్లర్లు ఉంటాయి. మూడు రోజుల తష్రీక్ లో భాగంగా రెండో రోజున చిన్న పిల్లర్ పై జమారత్ నిర్విహిస్తారు. రెండో రోజున మధ్యస్తంగా ఉన్న పిల్లర్, మూడో రోజున పెద్ద పిల్లర్ పై రాళ్లు విసురుతారు. అల్లా చూపిన బాటకు విరుద్ధంగా దేవుడిపై నమ్మకం లేని చెడు శక్తులను నశించేలా రాళ్లు విసిరటమే జమారత్ ముఖ్య ఉద్దేశం. ప్రతి ఏడాది హజ్ లో జమారత్ ఓ భాగం.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?