'వాడు వీడు ఓ..కల్పన'. సినిమా ఆడియో విడుదల
- March 10, 2016
మహంతి పీకే దర్శకత్వంలో విషురెడ్డి, వర్ధన్రెడ్డి, ఐరా ప్రధాన పాత్రధారులుగా నిర్మించిన చిత్రం 'వాడు వీడు ఓ..కల్పన'. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకలను హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీనటులు సుమన్, అల్లరి నరేష్ తదితరులు హాజరయ్యారు. ఈ చిత్రానికి కొండ్రెడ్డి సతీష్ చౌదరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







