'వాడు వీడు ఓ..కల్పన'. సినిమా ఆడియో విడుదల
- March 10, 2016
మహంతి పీకే దర్శకత్వంలో విషురెడ్డి, వర్ధన్రెడ్డి, ఐరా ప్రధాన పాత్రధారులుగా నిర్మించిన చిత్రం 'వాడు వీడు ఓ..కల్పన'. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకలను హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీనటులు సుమన్, అల్లరి నరేష్ తదితరులు హాజరయ్యారు. ఈ చిత్రానికి కొండ్రెడ్డి సతీష్ చౌదరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!







