ఒమన్: 20 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్
- July 27, 2021
మస్కట్: దేశ ప్రజల్లో దాదాపు 20 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించినట్లు ఒమన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రభుత్వ గణాంకాల మేరకు గత ఆదివారం (జులై 25) నాటికి దేశవ్యాప్తంగా 19,26,307 మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అంటే మొత్తం లక్ష్యంగా ఎంచుకున్న గ్రూపులో 55 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తైనట్లు. అయితే..వ్యాక్సిన్ పొందిన వారిలో 15,87,784 (45శాతం) మంది ఫస్ట్ డోస్ తీసుకున్నారు. 3,38,523(10 శాతం) మంది రెండు డోసులు తీసుకున్నారు. వ్యాక్సినేషన్ లో అన్ని గవర్నరేట్లలో మస్కట్ గవర్నరేట్ రికార్డ్ స్థాయిలో వ్యాక్సిన్ అందించింది. గవర్నరేట్ పరిధిలో ఇప్పటివరకు 6,18,264 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







