స్టెరిలైజేషన్ సమయాల్లో బయటికి వస్తే Dh3,000 ఫైన్
- July 29, 2021
అబుధాబి: అబుధాబి వ్యాప్తంగా చేపట్టిన నేషనల్ స్టెరిలైజేషన్ ప్రోగ్రాం కొనసాగుతోందని యూఏఈ వెల్లడించింది.మధ్య రాత్రి నుంచి తెల్లవారుజాము 5 వరకు స్టెరిలైజేషన్ ప్రోగ్రాం ఉంటుంది.ఈ సమయంలో ముందస్తు అనుమతి లేకుండా ఎవరూ బయటికి రాకూడదని అధికారులు హెచ్చరించారు.ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా స్టెరిలైజేషన్ సమాయాల్లో బయటికి వస్తే Dh3,000 ఫైన్ విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు.హెల్త్ ఎమర్జెన్సీ, మెడిసిన్, అహారం కోసం బయటికి వచ్చే వారికి మాత్రం మినహాయింపు ఉంటుంది. అయితే..అబుధాబి పోలీస్ వెబ్ సైట్(https://es.adpolice.gov.ae/trafficservices/) నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా వస్తే ఫైన్ తప్పదు.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









