స్టెరిలైజేషన్ సమయాల్లో బయటికి వస్తే Dh3,000 ఫైన్
- July 29, 2021
అబుధాబి: అబుధాబి వ్యాప్తంగా చేపట్టిన నేషనల్ స్టెరిలైజేషన్ ప్రోగ్రాం కొనసాగుతోందని యూఏఈ వెల్లడించింది.మధ్య రాత్రి నుంచి తెల్లవారుజాము 5 వరకు స్టెరిలైజేషన్ ప్రోగ్రాం ఉంటుంది.ఈ సమయంలో ముందస్తు అనుమతి లేకుండా ఎవరూ బయటికి రాకూడదని అధికారులు హెచ్చరించారు.ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా స్టెరిలైజేషన్ సమాయాల్లో బయటికి వస్తే Dh3,000 ఫైన్ విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు.హెల్త్ ఎమర్జెన్సీ, మెడిసిన్, అహారం కోసం బయటికి వచ్చే వారికి మాత్రం మినహాయింపు ఉంటుంది. అయితే..అబుధాబి పోలీస్ వెబ్ సైట్(https://es.adpolice.gov.ae/trafficservices/) నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా వస్తే ఫైన్ తప్పదు.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









