మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- May 03, 2026
న్యూ ఢిల్లీ: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు మే మూడవ వారంలో విడుదల కానున్నాయి. ఇప్పటికే 10వ తరగతి ఫలితాలు ప్రకటించిన బోర్డు, 12వ తరగతి ఫలితాల విడుదలకు ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్, ఉమాంగ్ యాప్, డిజిలాకర్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ప్రతి సబ్జెక్టులో 33 శాతం మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత లభిస్తుంది. ఒకటి లేదా రెండు సబ్జెక్టులలో ఫెయిల్ అయినవారు కంపార్ట్మెంట్ కేటగిరీ కిందకు వస్తారు. ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 10 వరకు జరిగిన పరీక్షలకు దేశవ్యాప్తంగా 18 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









